Hot Posts

6/recent/ticker-posts

PM Kisan Latest Update

🔥PM Kisan Latest Update.🔥

 💥PM కిసాన్ అతి ముఖ్యమైన అప్డేట్.💥

👉పీఎం కిసాన్ కింద ప్రయోజనం పొందుతున్న రైతుల వివరాలుకు  సంబంధించి జూలై వరకు పీఎం కిసాన్ కింద అర్హులైన లబ్ది దారులకు 1364 కోట్లు వెళ్ళినట్లు RTI సమాధానం ఇచ్చింది.

👉ఈ లబ్ధిదారులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు అనర్హుల రైతుల వర్గాలకు చెందిన వారిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ సమాచారం..

👉2020 జూలై వరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 20.48 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం సోమవారం నివేదించింది.

👉 సమాచార హక్కు ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది..

👉అయితే అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 23.16% అనర్హుల లబ్ధిదారుల. ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది తర్వాతి స్థానంలో అస్సాం మహారాష్ట్ర ఉన్నాయి.

👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K

👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna


1364 కోట్ల రూపాయలు అనర్హులకు పంపిణీ RTI నివేదిక.

➡️ దాదాపుగా 21 లక్షల మంది పేరు తొలగింపు.

➡️ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

💥 ఇక్కడ క్లిక్ చేసి వివరాలు పొందండి. 

👇👇👇

Click here