Hot Posts

6/recent/ticker-posts

Admissions in minority gurukulas

 మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్లు 





మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ గురుకులాల సెక్రటరీ షఫీవుల్లా తెలిపారు. 


6,7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లకు కూడా అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.. 


కరోనా కారణంతో ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేసి, సెలక్షన్ కమిటీ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. 


ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


అప్లికేషన్లు, ఇతర వివరాలకు.

👇👇


 www.tmreis.telangana.gov.in,  


04023437909 సంప్రదించాలని సూచించారు.