Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్






 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్

 

తెలంగాణలో  కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 



అయితే, 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 


ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 
అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 



కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

👇👇👇



WEBSITE