నూతన విద్యావిదానం(NPE-2020)-ఒక అవగాహన*
👉ఇప్పటిదాకా మనం 10+2 విదానంలో 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్
విద్యను పూర్తిచేస్తున్నాము.
మరియు 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు
l class లో Admission ఇస్తున్నాము...ఇకనుండి
👉l class ను Grade l గాను*
👉ll class ను Grade ll గాను*
👉lll class ను Grade lll గాను... ఇదేవిదంగా*
👉Inter l year ను Grade Xl గాను*
👉Inter ll year ను Grade XII గాను వ్యవహరిస్తారు.*
👉ప్రస్తుత నూతన విద్యా విదానంలో ఈ 10+2 విదానాన్ని తీసివేసి దాని స్టానంలో *5+3+3+4* అనే 4 దశల విదానాన్ని ప్రవేశపెడుతున్నారు
👉5---->Foundetion course
(విద్యార్థి యొక్క 3వ
సంవత్సరం నుండి 8
సంవత్సరం వరకు)
👉3---->Pri primary course
(విద్యార్థి యొక్క 9వ
సంవత్సరం నుండి 11వ
సంవత్సరం వరకు)
👉3---->Middle stage course
(విద్యార్థి యొక్క 12వ
సంవత్సరం నుండి 14వ
సంవత్సరం వరకు)
👉4---->Secondary course
(విద్యార్థి యొక్క 15వ
సంవత్సరం నుండి 18వ
సంవత్సరం వరకు)
👉ఈ విదానంలోని మొదటి
*5* సంవత్సరాలను
*ఫౌండేషన్ కోర్సు* అంటారు.
ఈ కోర్సులో 3 సంవత్సరాల విద్యార్థికి అడ్మిషన్ ఇస్తారు.
*ఈ 5 సంవత్సరాల ఫౌండేషన్ కోర్సులో విద్యార్థి:*
👉మొదటి సంవత్సరం: నర్సరీ
👉రెండవ సంవత్సరం: LKG
👉మూడవ సంవత్సరం: UKG
గా అనుకోవచ్చు దీనిని ఫౌండేషన్ కోర్సు అంటారు
👉నాల్గవ సంవత్సరం: Grade l
ఐదవ సంవత్సరం:Grade II ను పూర్తి చేస్తాడు
👉పైన తెలిపిన ఫౌండేషన్ కోర్సు పూర్తైన విద్యార్థులకు రెండవ దశలో 3 సంవత్సరాల ప్రీ ప్రైమరీ కోర్సు start అవుతుంది ఇందులో...*
👉6వ సంవత్సరం: Grade lll
👉7వ సంవత్సరం: Grade IV
👉8వ సంవత్సరం.: Grade V
ను పూర్తిచేస్తాడు.
👉ఈ విదంగా 2 వ దశ పూర్తైన విద్యార్థులకు మళ్ళీ 3 సంవత్సరాల మూడవ దశ middle stage start అవుతుంది. ఇందులో...*
👉9వ సంవత్సరం.: Grade VI
👉10వ సంవత్సరం: Grade VII
👉11వ సంవత్సరం.: Grade VIII
ను పూర్తి చేస్తాడు.
💥ఈ విదంగా 3 వ దశ middle stage ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు చివరి 4 వ దశ secondary stage start అవుతుంది ఇందులో...*
12వ సంవత్సరం.: Grade IX
13వ సంవత్సరం.: Grade X
14వ సంవత్సరం.: Grade XI
15వ సంవత్సరం.: Grade XII
ను పూర్తి చేస్తాడు
💥ఈ విదంగా 5+3+3+4=15 సంవత్సరాల విద్యను పైన వివరించిన 4 దశలలో విద్యార్థి తన మూడవ సంవత్సరం నుండి 18 సంవత్సరం వరకు Grade 1 నుండి Grade 12 ని పూర్తిచేస్తాడు.*
💥జాతీయ విద్యా విధానంలో భారీ మార్పులు
కేంద్ర కేబినేట్ ఆమోదం
చర్చ తర్వాత పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తర్వాత అమలు
👉దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం.
👉ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం.
👉 మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం.
👉నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరి.
👉విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది మరియు 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది లక్ష్యo
👉 బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం.
*కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం..ప్రస్తుతం ఉన్న 10+2+3(పదో తరగతి, ఇంటర్, డిగ్రీ) విధానాన్ని 5+3+3+4 మర్చారు.
👉*ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. కొత్త విధానంలో ఇంటర్ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు.
*ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్ కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు.
👉ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు.
నూతన విద్యా విధానము2020 ముఖ్యాంశాలు
పార్లమెంట్ లో Bill pass అయిన తర్వాత నుండి ఇది అమలు లోకి వస్తుంది
👍ఎస్ఎస్ఆర్ఎ (స్టేట్ స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పడుతుంది, దీని చీఫ్ విద్యా శాఖతో సంబంధం కలిగి ఉంటుంది.
👍 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.Ed., 2 year B.Ed. లేదా 1 year B. Ed course.
👍అంగన్వాడీ మరియు పాఠశాలల ద్వారా ECCE (ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య) కింద ప్రాథమిక ప్రాథమిక విద్య.
👍 TET ద్వితీయ స్థాయి వరకు వర్తించబడుతుంది.
👍 ఉపాధ్యాయులను నాన్ అకాడెమిక్ ఫంక్షన్ల నుండి తొలగిస్తారు, ఎన్నికల విధులు మాత్రమే విధించబడుతుంది,. 👍ఉపాధ్యాయులను BLO డ్యూటీ నుండి తొలగిస్తారు, MDM సే కూడా ఉపాధ్యాయులను తొలగిస్తారు.
👍పాఠశాలల్లో ఎస్ఎంసి / ఎస్డిఎంసితో పాటు ఎస్సిఎంసి అంటే స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తారు.
👍ఉపాధ్యాయ నియామకంలో డెమో / నైపుణ్య పరీక్ష మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటాయి.
👍కొత్త బదిలీ విధానం వస్తుంది, దీనిలో బదిలీలు దాదాపు మూసివేయబడతాయి, బదిలీలు ప్రమోషన్లో మాత్రమే ఉంటాయి.
👍 కేంద్ర పాఠశాలల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు.
👍12 వ తరగతి వరకు లేదా 18 సంవత్సరాల వయస్సు వరకు RTE అమలు చేయబడుతుంది.
👍 పాఠశాలల్లో మిడ్ డే భోజనంతో పాటు ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా ఇవ్వబడుతుంది.
👍 మూడు భాషా ఆధారిత పాఠశాల విద్య ఉంటుంది.
👍పాఠశాలల్లో కూడా విదేశీ భాషా కోర్సులు ప్రారంభమవుతాయి.
👍 ప్రతి సీనియర్ మాధ్యమిక పాఠశాలలో సైన్స్ మరియు గణితం ప్రోత్సహించబడతాయి, సైన్స్ లేదా గణిత విషయాలు తప్పనిసరి.
👍స్థానిక భాష కూడా బోధనా మాధ్యమంగా ఉంటుంది.
👍 ఎన్సిఇఆర్టి మొత్తం దేశంలో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
👍పాఠశాలల్లో రాజకీయాలు, ప్రభుత్వ జోక్యం దాదాపుగా పూర్తవుతాయి.
👍 క్రెడిట్ ఆధారిత వ్యవస్థ ఉంటుంది, ఇది కళాశాలను మార్చడం సులభం మరియు సులభం చేస్తుంది, ఏ కళాశాల అయినా ఈ మధ్య మార్చవచ్చు.
👍కొత్త విద్యా విధానంలో, బి.ఎడ్, ఇంటర్ తర్వాత 4 సంవత్సరాల బి.ఎడ్, గ్రాడ్యుయేషన్ తర్వాత 2 సంవత్సరాలు బి.ఎడ్, మాస్టర్స్ డిగ్రీ తర్వాత 1 సంవత్సరం బి.ఎడ్ కోర్సు.
Social Plugin