స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేది వీరే.
👉స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
👉 ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో జాతీయ జెండాను వీరు ఆవిష్కరించనున్నారు.
👉కొవిడ్ నిబంధనలకు లోబడి పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.
👉ప్రతి జిల్లా కేంద్రంలో మంత్రులు, ప్రభుత్వ చీఫ్విప్, విప్లు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
👉జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొననున్నారు.
💥జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖులు:
👉ఆదిలాబాద్ - ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్👉భద్రాద్రి కొత్తగూడెం - ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
👉జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్
👉జయశంకర్ భూపాలపల్లి - ప్రభుత్వ విప్ భాను ప్రసాదరావు
👉జనగామ - ప్రభుత్వ చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
👉జోగులాంబ గద్వాల - ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి
👉కామారెడ్డి - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
👉ఖమ్మం - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
👉కరీంనగర్ - మంత్రి గంగుల కమలాకర్
👉కుమ్రంభీం ఆసిఫాబాద్ - ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
👉మహబూబ్నగర్ - మంత్రి శ్రీనివాస్గౌడ్
👉మహబూబాబాద్ - మంత్రి సత్యవతి రాథోడ్
👉మంచిర్యాల - ప్రభుత్వ విప్ బాల్క సుమన్
👉మెదక్ - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
👉మేడ్చల్ మల్కాజ్గిరి - మంత్రి మల్లారెడ్డి
👉ములుగు - ప్రభుత్వ విప్ ప్రభాకర్రావు
👉నాగర్కర్నూల్ - ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
👉నల్లగొండ - మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
👉నారాయణపేట - మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్
👉నిర్మల్ - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
👉నిజామాబాద్ - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
👉పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్
👉రాజన్న సిరిసిల్ల - మంత్రి కేటీఆర్
👉రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
👉సంగారెడ్డి - మంత్రి మహముద్ అలీ
👉సిద్దిపేట - మంత్రి హరీష్రావు
👉సూర్యాపేట - మంత్రి జగదీష్ రెడ్డి
👉వికారాబాద్ - డిప్యూటీ స్పీకర్ పద్మారావు
👉వనపర్తి - మంత్రి నిరంజన్ రెడ్డి
👉వరంగల్ రూరల్ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
👉వరంగల్ అర్బన్ - ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ భాస్కర్
👉యాదాద్రి భువనగిరి - ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి.
Social Plugin